సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు రోడ్ షో లలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రోడ్ షో లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మేయర్ బొంతు రామ్మోహన్ మరియు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.