13Oct 2018
సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ కారుడు డాక్టర్ బాలరాజు గారు అకాల మరణానికి గురవడంతో వారి పార్థివ దేహానికి మంత్రి శ్రీ కేటీఆర్ నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.