మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను సందర్శించిన మంత్రి శ్రీ కేటీఆర్.

19Sep 2019

మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను సందర్శించిన మంత్రి శ్రీ కేటీఆర్. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు

 

Image may contain: 4 people

No photo description available.

No photo description available.