Deputy CM Sri Mahmood Ali & MA&UD Minister Sri KT Rama Rao inaugurated Kishan Bagh Park at Bahadurpura

21Jun 2018

బహదూర్‌పురాలో రూ.6.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కిషన్ బాగ్ పార్క్ ను డిప్యూటీ సిఎం శ్రీ మహమూద్ అలీతో కలిసి మంత్రి శ్రీ కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే శ్రీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ పార్క్‌లో కెఫెటేరియా, కూర్చునే గ్యాలరీ, ఆంఫీ థియేటర్, వాక్ వే లాంటి సౌకర్యాలు కల్పించారు.