Inauguration of Drinking Water Reservoirs in Sherilingampally.

5Jun 2018

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీ కేటిఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో జలమండలి ఆధ్వర్యంలో 36 కోట్లతో నిర్మించిన 5 త్రాగునీటి రిజర్వాయర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మహేందర్ రెడ్డి, ఎంపి శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అరికేపుడి గాంధీ మరియు అధికారులు పాల్గొన్నారు