Minister KTR at RythuBandhu program in Thangellapally Mandal.

5Jun 2018

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగెళ్లపల్లి మండలంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రైతుబంధు చెక్కులను మరియు పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు