పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, జగదాంబ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, జగదాంబ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.