Minister KTR inaugurated the Rythu Vedika at Nakrekal in Nalgonda

15Jun 2021

సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు మరియు సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక మరియు పాఠశాల భవనాన్ని మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ చిరుమర్తి లింగయ్య , శ్రీ గ్యాదరి కిషార్ పాల్గొన్నారు.

నకిరేకల్ పట్టణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో నిర్మించే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, వెజ్ మార్కెట్ నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ చిరుమర్తి లింగయ్య , శ్రీ సైదిరెడ్డి, శ్రీ నోముల భగత్ పాల్గొన్నారు.
May be an image of 8 people and people standing
May be an image of 3 people and people standing
May be an image of one or more people, people standing and flower
May be an image of 1 person and standing
May be an image of 2 people, people standing and outdoors