MA&UD Minister KTR launched new tap connections in Khammam Municipal Corporation limits. Under this program, a total of 45,000 houses will be provided with drinking water daily. Ministers Sri Puvvada Ajay Kumar, Sri Vemula Prashanth Reddy, MP Sri Nama Nageshwar Rao were present.
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 45 వేల ఇండ్లకు నూతన నల్లా కనెక్షన్లను మరియు ప్రతిరోజు త్రాగునీటిని సరఫరా చేసే పథకాన్ని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఖమ్మం పట్టణంలో ఆధునికరించిన వైకుంఠదామాన్ని ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ పువ్వాడ అజయ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.