Minister KTR participates Rythu Bandhu awareness program at Jagtial.

2May 2018

జగిత్యాల జిల్లాలో జరిగిన రైతు బంధు అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీ కేటిఆర్, ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ విద్యాసాగర్ రావు, శ్రీమతి బోడిగే శోభ, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు .