RythuBandhu program in Namapur,Rajanna Sircilla.

5Jun 2018

రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్ గ్రామంలో రైతుబంధు చెక్కులను మరియు పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందచేసిన మంత్రి శ్రీ కేటిఆర్. కార్యక్రమంలో ఎంపి శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు మరియు తదితరులు పాల్గొన్నారు.