8Feb 2019
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర రూ. 5 భోజన పథకాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.