రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెలుగు T20 క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విజేతగా నిలిచిన మహబూబ్ నగర్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపి ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ గారితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.