21Dec 2018
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జనగామ జిల్లా కార్యకర్తల ఆశీర్వాద సభకు హాజరయిన కేటీ రామారావు….
ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్. ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, దయాకర్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య మరియు తదితర నాయకులు.