23Mar 2019
తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన తాండూరు, పరిగి మరియు జహీరాబాద్ నియోజకవర్గాల నుండి పలు పార్టీల నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.